భారతదేశం, ఏప్రిల్ 5 -- యూఎల్సీ(అర్బన్ ల్యాండ్ సీలింగ్) భూముల్లోని పాత లే ఔట్లలో ఇళ్లనే కాదు.. ఖాళీ ప్లాట్లు ఉన్నా వాటి జోలికి వెళ్లమని హైడ్రా స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. యూ... Read More
భారతదేశం, ఏప్రిల్ 2 -- విద్వేష ప్రసంగాలకు చెక్ పెట్టే దిశగా తెలంగాణ ప్రభుత్వం.. విద్వేష ప్రసంగాలు- విద్వేష నేరాల నియంత్రణ చట్టం - 2026 పేరుతో బిల్లును ప్రతిపాదించింది. ఈ బిల్లును ఇటీవలే జరిగిన అసెంబ్ల... Read More
భారతదేశం, ఏప్రిల్ 2 -- రాష్ట్రంలోని న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ లాసెట్ - 2026 కు సంబంధించి ఆన్ లైన్ దరఖాస్తులు కొనసాగుతున్నాయి . ఫైన్ లేకుండా దరఖాస్తు చేసుకునే గడువు ఏప్రిల్ 1... Read More
భారతదేశం, మార్చి 30 -- రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు కలిపి 9 లక్షలకుపైగా విద్యార్థులు ఎగ్జామ్స్ కు హాజరయ్యారు. మొదటి సంవత్సరానికి సంబంధ... Read More
భారతదేశం, మార్చి 29 -- మూసీ రివర్ ప్రాజెక్టులో భాగంగా మూసీ తీరం గండిపేట - మంచిరేవులలోని చారిత్రక వీరభద్రస్వామి ప్రాంగణంలో శ్రీ మచిలేశ్వర స్వామి, శ్రీ ఓంకారేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి తెలంగాణ ప్... Read More
భారతదేశం, మార్చి 28 -- రాష్ట్ర రవాణాశాఖలో అనేక సంస్కరణలు అమలవుతున్నాయి. ఇప్పటికే షోరూమ్ ల వద్ద రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా.. రవాణాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర... Read More
భారతదేశం, మార్చి 28 -- మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. మంచిరేవుల వద్ద ఓంకారేశ్వర ఆలయానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శంకుస్థాపన చేశారు. 8 ఎకరాల్లో రూ.700 కోట్... Read More
భారతదేశం, మార్చి 21 -- రవాణాశాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం. మరో కీలక నిర్ణయం తీసుకుంది. రెండో వాహనం రిజిస్ట్రేషన్ పై 2 శాతం అదనపు ట్యాక్స్ను రద్దు చేయనుంది.... Read More
భారతదేశం, మార్చి 20 -- రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం టీ ఎన్ జీ వో కాలనీలో 16 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. TNGO ఉద్యోగుల కోసం ప్రభుత్వం గతంలో కొంత భూమిని కేటాయించింది. 2007 వేసిన HM... Read More
భారతదేశం, మార్చి 20 -- ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ ఇచ్చింది. పలు మరమ్మత్తు పనులతో పాటు ఇతర కార్యక్రమాల కారణంగా. పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసింది. మార్చి 20,21 తేదీల్లో ఈ ని... Read More